మాలమహానాడు రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాలు ఆవిష్కరణ
మాలమహానాడు రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ పిలుపునిచ్చారు మహాసభ ద్వారా మాలమహానాడు తన లక్ష్యాలను సాధించడానికి మహాసభ ఒక వేదికగా ఉపయోగపడుతుంది మహాసభకు ఆంధ్ర, తెలంగాణ,తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల మాల మేధావులు, సామాజిక కార్యకర్తలు,మహాసభకు విచ్చేస్తున్నారని సభను విజయవంతం చేయడానికి చిత్తూరు అన్నమయ్య జిల్లాల మాలమహానాడు కార్యకర్తలు నాయకులు కలసికట్టుగా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సత్తా చాటాలని ఈ నెల నవంబర్ 16 ఆదివారం నాడు అన్నమయ్య జిల్లా మదనపల్లి నందు CSI JCM కమ్యూనిటి హలు నందు జరుగు మాలమహానాడు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఈరోజు పీలేరు మాలమహానాడు మండల ప్రచార కార్యదర్శి పులిచెర్ల నాగేంద్ర ఆధ్వర్యంలో నాలేవాండల్ల పల్లి ఎస్సీ కాలనీలో కరపత్రాలను ఆవిష్కరించారు కార్యక్రమంలో నాగరాజు, భాస్కర్,రాజు, హరి క్రిష్ణ, ప్రసాద్, హేమంత్ కుమార్, మణి, శేఖర్, రెడ్డి, విజయ్, సోమక్క, చిట్టెమ్మ, ఎర్రమ్మ,భారతి, చిన్నక్క, తదితరులు పాల్గొన్నారు

